రైతుల పంటను తక్షణం కొనుగోలు చేయాలి.. సన్న రకాల వడ్లకు క్వింటాలుకు మద్దతు ధరతో పాటు రూ.500 అదనంగా చెల్లించాలి..
రిబ్బన్ కటింగ్ లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు. జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు దూలం కళ్యాణ్ గౌడ్.