ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి గొడ్డళ్లతో నరికి చంపిన మావోయిస్టులు. మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి. మృతదేహాల వద్ద లేఖ విడిచిన మావోలు.